పారిశుధ్య నిర్వహణ...
30/1/2020 న పేరెంట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి సీఎం జగన్ గారి పిలుపు మేరకు ప్రతి పిల్లవాని తరుపున 1000/- విరాళం గా అభ్యర్ధ్యన చేయాలి. గదుల శుభ్రత కోసం ఒక ఆయాను నియమించి నెలకు 4000/- జీతం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి. గదుల శుభ్రత కోసం 3 తల్లిదండ్రులతో సబ్ కమిటీ వేయాలి..ఫిబ్రవరి నుంచి పాఠశాల లో ఈ పారిశుధ్య నిర్వహణ జరిగేటట్లు చూడాలి...CSE వారి ఉత్తర్వులు RC.2 ,Dt.26/1/2020
*పూర్తి వివరణ.... సూచనలు...తెలుగులో...*
👇👇
CLICK HERE TO DOWNLOAD INSTRUCTIONS
30/1/2020 న పేరెంట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి సీఎం జగన్ గారి పిలుపు మేరకు ప్రతి పిల్లవాని తరుపున 1000/- విరాళం గా అభ్యర్ధ్యన చేయాలి. గదుల శుభ్రత కోసం ఒక ఆయాను నియమించి నెలకు 4000/- జీతం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి. గదుల శుభ్రత కోసం 3 తల్లిదండ్రులతో సబ్ కమిటీ వేయాలి..ఫిబ్రవరి నుంచి పాఠశాల లో ఈ పారిశుధ్య నిర్వహణ జరిగేటట్లు చూడాలి...CSE వారి ఉత్తర్వులు RC.2 ,Dt.26/1/2020
*పూర్తి వివరణ.... సూచనలు...తెలుగులో...*
👇👇
CLICK HERE TO DOWNLOAD INSTRUCTIONS
No comments:
Post a Comment