టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహణ.
👉ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది.
👉2020 మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ షెడ్యూల్ ప్రకటించారు.
👉ఉదయం 9.30 నుంచి మధ్నాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని అందులో పేర్కొన్నారు.
👉మార్చి 23 - ఫస్ట్లాంగ్వేజ్ పేపర్ 1,
👉మార్చి 24- ఫస్ట్లాంగ్వేజ్ పేపర్ 2,
👉 మార్చి26- సెకండ్లాంగ్వేజ్,
👉 మార్చి27- ఇంగ్లీష్ పేపర్ 1,
👉 మార్చి28- ఇంగ్లీష్ పేపర్ 2,
👉 మార్చి30- గణితం పేపర్ 1,
👉 మార్చి31- గణితం పేపర్ 2,
👉 ఏప్రిల్ 01- సైన్స్ పేపర్ 1,
👉 ఏప్రిల్03- జనరల్ సైన్స్ పేపర్ 2,
👉 ఏప్రిల్04- సోషల్ స్టడీస్ పేపర్ 1,
👉 ఏప్రిల్06- సోషల్ స్టడీస్ పేపర్ 2,
👉 ఏప్రిల్ 07- సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషలకు,
👉 ఏప్రిల్ 08- ఒకేషనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
No comments:
Post a Comment